Home » Oxfam
కరోనా కాలంలోనూ భారతీయ డాలర్ మిలియనీర్ల సంఖ్య పెరిగింది. దేశంలో డాలర్ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద) కలిగిన సంపన్నులు భారీగా పెరిగినట్టు ఓ సర్వేలో వెల్లడైంది.
పన్నులు కట్టండి పేదవాళ్లని బాగుచేస్తాం అని చెప్తోన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మరి.. దేశంలో ఉన్న ధనికులు ఒక్క శాతం(953మిలియన్ మంది)వద్ద ఉన్న డబ్బు.. 70శాతం మంది పేద ప్రజల డబ్బుకు సమానమట. భారత్లో ఉన్న బిలీయనర్ల సంవత్సర బడ్జెట్ ఆధారంగా చేసిన సర�