Home » Oxizen
ల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 8మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరిన 8 మంది రోగులు ఆక్సిజన్ లేక పోవడం వల్లే మరణించారని మృతుల బంధువులు ఆరోపించ�
Corona Second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించనిరీతిలో పెరుగుతుండడంతో…చికిత్సకు సరిపడా సదుపాయాలు లేక ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. కరోనా ఉధృత�