Home » P V Narasimha Rao
పీవీ పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. పుట్టింది తెలంగాణలోని నేటి హన్మకొండ జిల్లాలో ఉన్న వంగర అనే చిన్న గ్రామంలో. అప్పటి కాంగ్రెస్తో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. స్వాతంత్ర్యం తర్వాత 1957-77
తెలుగు వారు గర్వపడే వ్యక్తి పీవీ. ఆయనకు భారత ప్రభుత్వం, ప్రధాని తరఫున నివాళులు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నాం. ఢిల్లీలో పీఎం మ్యూజియంలో పీవీ గుర్తుగా పలు జ్ఞాపకాలను ఏర్పాటు చేశాం. పీవీ నరసింహా రావు చరిత్ర అందరికీ తెలిసేలా పుస్�
స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి. నరసింహ రావు బయోపిక్ను ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్’ బ్యానర్ మీద భారీ బడ్జెట్తో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు తెలిపారు..