Home » paddy in telangana
యాసంగిలో వరి పండించాలంటూ చేసిన వ్యాఖ్యలపై.. బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 18న మహాధర్నా చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
నిన్న బీజేపీ.. నేడు టీఆర్ఎస్