Home » Paddy Issue
ధాన్యం వివాదంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య వాదన ముదిరింది. సేకరణ అంశంలో జరిగిన జాప్యంపై ఒకరిపై మరొకరు తప్పు తోసిపుచ్చుకుంటూ ఆరోపణలకు దిగారు. ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రచ్ఛ చేస్తున్నారు.
ఢిల్లీలో దీక్ష చేపట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్...
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నారు. నిరసన దీక్ష కోసం...
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి ఒక్క రైతు పండించిన పంటలో న్యాయమైన వాటా అందుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నామని కవిత అన్నారు
విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఆదివారం సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు...
ఆ చర్చలు కూడా విఫలమైతే.. ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. దీక్షకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులకు ఢిల్లీ నుంచే ఆయన మార్గ నిర్దేశం చేయనున్నట్లు...
అవసరం లేకుండా బియ్యం తీసుకుని ఏం చేయాలని, లేనిపక్షంలో మీ రాష్ట్రాల్లోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో...
తెలంగాణలో కొంతమంది నేతలు కేంద్రంపై కారణంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రైతుల విషయంలో సానుకూలంగా ఉండాలని...
త్వరలోనే తాను..ఇతర మంత్రులు, అధికారులతో త్వరలోనే ఢిల్లీకి వెళుతున్నట్లు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్కడే తేల్చుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.