Home » paddy issues
తెలంగాణలో వరి ధాన్యం మంటలు పుట్టిస్తోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య వరి ధాన్యం కొనుగోలు విషయంలో మాటల యుద్ధం పుట్టిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ వరిధాన్యం కొనాలంటూ నిరసన చేపట్టింది.