Home » Paddy procurement in Telangana
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.