Home » Padma Vibhushan Chiranjeevi
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, చిరంజీవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు.
నేడు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ మెగాస్టార్ ని కలిసి అభినందించారు.
మెగాస్టార్ చిరంజీవి నేడు రిపబ్లిక్ డే సందర్భంగా తన బ్లడ్ బ్యాంక్ లో జెండా ఎగురవేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. వరుణ్ తేజ్, అల్లు అరవింద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.