Home » Padmavathi Parinayotsavam
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం శ్రీవారిని 7,510 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు.