Pakistan (28940

    మహాభారత కాలం నాటి ఆలయాన్నితిరిగి తెరుస్తున్న పాకిస్తాన్

    December 29, 2019 / 10:26 AM IST

    పాకిస్తాన్ లో ఉన్న మహాభారత కాలంనాటి అతి పురాతనమైన హిందూ దేవాలయాన్ని పాకిస్తాన్ 2020లో తెరవబోతోంది. పంచతీర్ధ అనే పేరుగల ఈ పుణ్యతీర్ధం పెషావర్ లో ఉంది. ఇక్కడ 5 కొలనులు ఉన్నాయి. మహాభారత కాలంలో పాండురాజు ఇక్కడి కొలనులో స్నానం చేసినట్లు పురాణ కధ

10TV Telugu News