Home » Pakistan Blast
పాకిస్థాన్లో పోలీసులు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మంది పోలీసులు మరణించడంతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పాకిస్థాన్లోని పెషావర్లో ఓ మసీదులో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం విధితమే. తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద ముఠాకు చెందిన సభ్యుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయంకు 70 మంది మర