Home » Pakistan Drone
పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి ఎగురుతున్న డ్రోన్ ను గురువారం బీఎస్ఎఫ్ జవాన్లు నేలకూల్చారు. ఈ డ్రోన్ లో రెండు కిలోల హెరాయిన్ ఉందని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు....
భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్ కూల్చివేశారు. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ ప్రాంతంలో డ్రోన్ను కూల్చివేసిన భద్రతా �
పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. భారత్లోకి అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ డ్రోన్ను కూల్చివేశారు. అమృత్సర్లోని రానియా సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద ఓ డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.
సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో ఇవాళ ఉదయం డ్రోనును పంపి కలకలం రేపింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోను చక్కర్లు కొడుతూ కనపడడంతో సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) సిబ్బంది కాల�
జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద పాకిస్థాన్ డ్రోను కలకలం రేపింది. దాన్ని గుర్తించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాల్పులు జరపడంతో అది తోకముడిచి వెనక్కి వెళ్లిపోయింది.
గతంలో తాలిబన్లు ఈ మాగ్నటిక్ బాంబులు వాడేవారు. అమెరికా అధికారులు, ఇతర నాయకుల కార్ల కింద వాటిని పెట్టేవారు. ఇప్పుడు వీటిని అమర్ నాథ్ యాత్రలో ఉపయోగించేలా పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర పన్నింది.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఓ డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే దాన్ని కుప్పకూల్చాయి.
పంజాబ్ సరిహద్దులో డ్రోన్ కలకలం సృష్టించింది. పాకిస్తాన్ సరిహద్దు మీదగా భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన డ్రోన్ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది.
ఆయుధాలు సరఫరా చేసే క్రమంలో వచ్చిన పాకిస్తాన్కు చెందిన మరో డ్రోన్ భారత్లోని పంజాబ్లో చిక్కుకుపోయింది. పాకిస్తాన్ బోర్డర్ కు చేరువగా ఉన్న పంజాబ్లోని అట్టారీ ప్రాంతంలో దొరికినట్లు ఆనవాళ్లు గుర్తించారు భారత పోలీసులు. ఉగ్రదాడి పొంచి ఉందన