Home » Pakistan Finance Minister
భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని పాక్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే, ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని పునరుద్ధరిస్తామని చెప్పింది.
పాక్ లో చాలా మంది చాయ్ తాగడమే మానేశారంట. దీనికి కారణం ఏంటో తెలుసా ? ఇండియాను వద్దనుకోవడమే.