Pakistan mosque

    మసీదులో బాంబు పేలి 8మంది మృతి

    January 10, 2020 / 11:56 PM IST

    నైరుతి పాకిస్తాన్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి ఓ పోలీసాఫీసర్ తో పాటు 8మంది మృతి చెందారు. గాయాలకు గురైన 11మందిని క్విట్టా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసు అజ్మల్ మాట్లాడుతూ.. స్లెయిన్ పోలీస్ ఆఫీసర్ ను  టార్గెట్ చేసి దాడి జరిపారని అధికారులు �

10TV Telugu News