Home » Pakistan
మిడతల విషయంలో ఈ దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. దాడులను అరికట్టేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఇండియా - పాక్ దేశాలు కోటి గుడ్లను నాశనం చేశాయి. ఈ రెండు దేశాల ఉమ్మడి ఆపరేషన్ ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఆఫ్రిక�
పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాద సంస్థలు, పాక్ అండదండలతో భారత్ పై దాడులకు తెగబడుతున్నాయి. భారత ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున 1.30 నిమిషాల సమయంలో భారత ఎయిర్ వేస్ స్థావరాన్ని టార్గెట్ చేసి డ్రోన్ �
‘మధుమేహం’తో బాధ పడుతున్న వారు ఈ పండ్లను తినలేక గమ్మున ఉండిపోతుంటారు. పక్కవారు లోట్టలు వేసుకుంటూ..తింటున్నా..ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే..మామిడి పండ్లను తింటే..షుగర్ పెరిగి పోతుందని..అనారోగ్యానికి గురవుతామని వారి భయం.
గతంలో దిగుమతి చేసుకున్న చక్కర నిల్వలు నిండుకోవడంతో విపరీతమైన చక్కర కొరత ఏర్పడింది. ఇక రంజాన్ సమయంలో గోధుమ పిండి ధర 96 కు పెరిగింది. పరస్పర వాణిజ్యం విషయంలో భారతదేశం ఎప్పుడు పైచేయి సాధిస్తుంది. 2018-19లో భారతదేశం 550.33 మిలియన్ డాలర్ల విలువైన పత్తిని, 4
కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే అణుబాంబులు, అణ్వాయుధాలు అవసరం లేదని, ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారమై, రెండు దేశాలు ప్రశాంతగా మారితే, రెండు దేశాల మధ్య విభేదాలు అనేవే ఉండవని అన్నారు ఇమ్రాన్ ఖాన్.
కశ్మీర్ ఇష్యూపై పాకిస్తాన్ తో కూడా ప్రదాని నరేంద్ర మోదీ మాట్లాడాలని పీడీపీ(Peoples Democratic Party)అధినేత్రి మొహబూబా ముఫ్తీ అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలిన మరో వ్యక్తి ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో కుల్ఫీలు అమ్ముతున్నాడు ఇతను. సేమ్...ఇతను డొనాల్డ్ ట్రంప్ లాగా ఉండడం గమనార్హం. అతని స్వరం కూడా ట్రంప్ మాదిరే ఉంది. పాటలు కూడా పాడుత�
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని 1932లో నిర్మించబడిన ఓ హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేయాలంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పాకికిస్తాన్ లోని బలూచ్ ప్రావిన్స్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది వరకు గాయపడినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది.
నేనే డాక్టర్ ని అంటూ ఆ ఆసుపత్రి మాజీ సెక్యూరిటీ గార్డు ఆపరేషన్ చేసిన ఘటనలో ఓ మహిళ మృతి చెందిన ఘటన పాకిస్థాన్ లోని లాహోర్ లో జరిగింది.