Home » Pakistan
పాకిస్తాన్లోని కరాచీలో ఇద్దరు చైనా జాతీయులపై ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. మోటారు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్ తో కాల్చి పారిపోయారు.
వివాహేతర సంబంధాలు మంచివి కాదని పోలీసులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. పెళ్లయిన తర్వాత కూడా కొందరు పెడదోవ పడుతున్నారు.
పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో సెకండ్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో పాకిస్తాన్ 43 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్కు వచ్చిన తరువాత, ఇంగ్లండ్ ఆల్ అవుట్ అవ్వడానికి ముందు 19.5 ఓవర్లలో 200 పరుగులు చేసింది.
మరి కొద్ది నెలల్లో జరగనున్న T20 World Cupకు సంబంధించిన షెడ్యూల్ లో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ లను ఒకే గ్రూపులో చేర్చింది ఐసీసీ.
నోబెల్ అవార్డు గ్రహీత..మలాలా యూసఫ్ జాయ్ పై పాక్ లోని ప్రైవేటు స్కూల్స్ అసోయేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఆమె పట్ల వ్యతిరేకత రావాలనే ఉద్దేశ్యంతో డాక్యుమెంటరీ రూపొందించారని సమాచారం.
పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. దుండగులు ఆమెను అతి దారుణంగా గొంతుకోసి హత్యచేసి... నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు.
దాయాది దేశం పాకిస్తాన్ కోవిడ్ నాలుగో వేవ్ తో పోరాటం చేస్తోంది.
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా..ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది.
పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతున్నారా ? డ్రోన్ల ద్వారా పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై దాడి జరిగిందా ? అంటే...అవునని సమాధానం వస్తోంది. పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై ఆదివారం దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకంటే తక్కువ రేట్లకు కూరగాయలు అమ్మడంతో అధికారులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన లాహోర్ లో జరిగింది. కరోనా కష్టకాలంలో ప్రజల బాధలు అర్ధం చేసుకున్న వ్యాపారి... తక్కువ ధరకు కూరగాయలు అమ్మారు. దీంతో తమ వ్యాపారాలు దెబ