Home » Pakistan
Pakistan train accident: దాయాది దేశం పాకిస్తాన్ లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. మిల్లట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఢీ కొన్నాయి. రేతి – దాహర్కి రైల్వే స్టేషన్ల మధ్య గోట్కీ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 50మంది వరకూ చన
పాకిస్తాన్ హోం మేడ్ యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. అది కూడా మిత్రదేశమైన డ్రాగన్ చైనా సాయంతో.. పాక్ స్వదేశీ యాంటీ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొస్తోంది.
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ లక్ తగిలిందే జీవితమే మారిపోతుంది. పేదవాడు సైతం రాత్రికి రాత్రే డబ్బున్నోడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడు విషయంలో ఇదే జరిగింద�
సముద్రంలో చేపలు పట్టే మత్స్య కారులకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అలా వారికి చిక్కిన చేపలు భారీ విలువ చేసేవైతే ఆ పల్లెవాడి పంట పండినట్లే. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవచ్చు. ఓ పల్లెకారుడి పంట పండి ఓ అరుదైన భారీ చేప వలలో పండింది. పాకిస్థాన
18 ఏళ్లకే యువతకు తప్పకుండా వివాహం చేయాలనే కొత్త డిమాండ్ ను అసెంబ్లీకి తీసుకొచ్చారో నేత. ఈ వింత ప్రతిపాదన..దానికి సదరు సభ్యుడు చెప్పే కారణాలు వివాదంగా మారాయి.
జమ్మూ కాశ్మీర్ లో భారత బలగాలు ఉగ్రవాదులను ఏరి వేస్తున్నాయి. మరోపక్క ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధంగా పాక్ ప్రయత్నిస్తోంది.
పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. మహిళా సీసీఎస్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణురాలై...తొలి హిందూ మహిళా కలెక్టర్ కానున్నారు.
Pakistan పాకిస్తాన్ లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత కోవిడ్-19 కేసుల పాజిటివిటీ రేటు వచ్చే వారం కూడా కొనసాగితే లాక్ డౌన్ విధించక తప్పద
ఇండియా కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ వీడియో ద్వారా ఇండోపాక్ ..
పాకిస్తాన్ లోనూ కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.