Home » Pakistan
Special plane కరోనా వాక్సిన్ పంపిణీకి పాకిస్థాన్ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం(జనవరి-31,2021) పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్(PAF)కి చెందిన ప్రత్యేక విమానం చైనాకి వెళ్లింది. చైనాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి బ్యాచ్ 5 లక్షల టీకా డోసులు తీసు
Indian woman freed from Pakistani jail భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ హసీనాబేగం(65)కు 18ఏళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి లభించింది. పాస్పోర్ట్ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించించిన ఆమె..ఎట్టకేలకు ఔరంగాబాద్ పోలీసుల స�
Beating Retreat ceremony రిపబ్లికే డే సందర్భంగా వాఘా-అట్టారీ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ వేడుక విశేషంగా ఆకట్టుకుంది. భారత్, పాకిస్తాన్ దేశాల సైనికులు చేపట్టిన ప్రత్యేక సంయుక్త కవాతును తిలకించేందుకు ఎప్పటిమాదిరిగానే ప్రజలు హాజరై.. భ�
300 Pak Twitter Handles రిపబ్లిక్ డే సందర్భంగా దేశరాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నినట్టు ఆదివారం(జనవరి-24,2021)ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై నిఘా సంస్థ నుంచి పక్కా సమాచారం ఉందని తెలిపారు. ఈ వ్
Pak’s secret tunnel to push terrorists for 8 years in Jammu : జమ్మూలో పాక్ రహాస్య సొరంగ మార్గం బయటపడింది. భారతదేశంలోకి ఉగ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారానే పాక్ పంపుతోందంట. జమ్మూకశ్మీర్ లోని భూగర్భంలో 150 మీటర్ల వెడల్పు కలిగిన రహాస్య సొరంగ మార్గాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
Pro-Freedom Rally In Sindh పాకిస్తాన్ లో మోడీ (PM Modi)నినాదాలు మార్మోగాయి. ఆదివారం సింధీ జాతీయవాద వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జిఎం సయ్యద్ 117 వ జయంతి సందర్భంగా పాక్ లోని సాన్ పట్టణంలో నిర్వహించిన భారీ స్వాతంత్య్ర అనుకూల ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు
WhatsApp chat 2019 ఫిబ్రవరి-14న జమ్ముకాశ్మీర్లోని పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని ఉగ్రస్థార�
Pakistan Women farmer crop waste pollution problem : దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టటం వల్ల జరిగే కాలుష్యం అంతా ఇంతా కాదు. కాలుష్య కోరలకు ప్రజలు పలు రోగాలకు గురవుతున్నారు. మరో�
PM Imran Khan Mourning The Death Of A Gold Smuggler : అతడో గోల్డ్ కింగ్ స్మగ్లర్.. మిలియనీర్.. బంగారం వ్యాపారి.. పరోపకారి కూడా. పాకిస్తాన్లో బంగారం అక్రమ రవాణాతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు.. అతడే ప్రముఖ పారిశామ్రికవేత్త సేథ్ అబిద్ హుస్సేన్ (85).. జనవరి 8న మృతిచెందాడు.
news agency ANI ఆధారంగా రాసిన కథనాన్ని మేం ఉపసంహరించుకుంటున్నాం. news agency Asian News International (ANI) ఆధారంగా రాసిన ‘బాలాకోట్ ఎయిర్స్ట్రైక్ దాడుల్లో 300 మృతులు అంటోన్న పాక్ మాజీ అధికారి’లో వాస్తవిక ఆధారాల్లోని దోషాల వల్ల తొలగిస్తున్నాం. జరిగిన తప్పుకు చింతిస్తున్నాం.