-
Home » Palaniswami
Palaniswami
తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొడిచిన పొత్తు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ..
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వాములుగా కలిసి బరిలోకి దిగుతామన్నారు.
Panneerselvam : మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ
మద్రాస్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతోపాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.
AIADMK: శశికళ, పళనిస్వామి, పన్నీర్ సెల్వం తిరిగి కలిసి పోతున్నారా? అన్నాడీఎంకేపై శశికళ హాట్ కామెంట్స్
వాస్తవానికి పార్టీ ఒకరి చేతిలోనే ఉన్నప్పటికీ.. ప్రధానమైన ముగ్గురు నాయకులే మూడు రకాలుగా విడిపోయారు. ఏ ఇద్దరు నేతలు కలుస్తారన్నా ఆశ్చర్యం కలిగేంత దూరం వీరి మధ్య పెరిగిపోయింది. విపక్ష పార్టీలతో వైరం కంటే వీరి మధ్యే ఎక్కువ పోరు సాగుతుందనే విశ్�
ఏపీ,తెలంగాణకు తక్షణమే ఆక్సిజన్ మళ్లింపు ఆపండి..మోడీకి తమిళనాడు సీఎం లేఖ
తమిళనాడులోని శ్రీపెరంబుదూరు లోని ప్లాంట్ నుంచి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్
CAAపై అన్నాడీఎంకే యూటర్న్..బీజేపీ పరేషాన్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇచ్చింది అన్నాడీఎంకే. పౌరసత్వ చట్టం(CAA)పై అన్నాడీఎంకే తన వైఖరిని మార్చుకుంది.
హైదరాబాద్ లో వరదలు, ఢిల్లీ సీఎం రూ. 15 కోట్ల సాయం, కృతజ్ఞతలు చెప్పిన సీఎం కేసీఆర్
Delhi govt will donate Rs 15 cr to the Govt of Telangana : రాష్ట్రంలో పోటెత్తిన వరదలపై రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రూ. 10 కోట్ల సాయం ప్రకటించిన సంగతి త�
మళ్లీ లాక్ డౌన్ వైన్స్ షాపులకు పరుగో పరుగు
మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారంట..మందు తాగకకపోతే…రోజు గడవదు..చలో లిక్కర్ షాప్ అంటున్నారు మద్యం బాబులు. ఎందుకంటే..2020, జూన్ 19వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించనన్న ప్రాంతాల్లో వైన్స్ షాపుల ఎదుట జనాలు బారులు తీరుతున్నారు. చాంతాడంత క్యూ
Be Alert : మళ్లీ లాక్ డౌన్..నాలుగు జిల్లాలో
కరోనా వైరస్ రాకాసి ఇంకా తగ్గనంటోంది. అంతకంతకు విజృంభిస్తోంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అలాగే ఉంది. అయితే..భారతదేశంలో రికవరీ పెరుగుతుండడం శుభపరిణామని వెల్లడిస్తున్నారు. అయితే..వివిధ ర
తెలంగాణ బాటలోనే తమిళనాడు, పుదుచ్చేరిల్లోనూ పదో తరగతి పరీక్షలు రద్దు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. విద్యార్ధులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని 9 లక్షల మ�
చెన్నైలో 34 రకాల షాపులు ఓపెన్ చేసుకోవచ్చు : కరోనా షరతులు వర్తిస్తాయి
‘లాక్ డౌన్’ తో మూత పడిన షాపులతో వ్యాపారులతో పాటు ప్రజలు కూడా నానా యాతనలకు గురవుతున్నారు. ముఖ్యంగా చిరువ్యాపారులు పూర్తిగా చితికిపోయారు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం 34 రకాల