PALANISWAMY

    త‌మిళ‌నాడు ఎన్నికలు…అక్టోబర్-7న సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న AIADMK

    September 28, 2020 / 09:50 PM IST

    త‌మిళ‌నాడు అధికార పార్టీ అయిన అన్నా డీఎంకే(AIADMK)లో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌య‌మై సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య వివాదం రాజుకుంది. వ‌చ్చే ఏడాది అసెంబ్లీకి �

    సీఎంపై చెప్పు విసిరిన దుండగుడు

    April 1, 2019 / 02:57 PM IST

    తమిళనాడు సీఎం పళనిస్వామికి ఆదివారం(మార్చి-31,2019) రాత్రి చేదు అనుభవం ఎదురైంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావూరులో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్ తరపున సీఎం ప్రచారం చేశారు.అయితే సీఎం ప్రచార రథంపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఓ

    అమరుల కుటుంబానికి 20 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

    February 16, 2019 / 09:58 AM IST

    పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన తమిళనాడుకి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఒకరు చొప్పున రెండు కుటుంబాల్లోని ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. �

    తెలిసిందేగా : ఎన్డీయేలోకి అన్నాడీఎంకే!

    January 11, 2019 / 11:01 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు

10TV Telugu News