Home » Palle Cheruvu
Mylar Dev Palli High Tension : మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్లెచెరువు నిండిపోయింది. ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అక్కడకు చేరుకున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నా
చెరువు ఒడ్డుకు చేపలు ఎండపోసినట్లు ఉంది కదా..ఇవి అవి కావు..చనిపోయిన చేపలు..క్వింటాలో..రెండు క్వింటాలో కాదు..ఏకంగా 40 టన్నుల చేపలు మృతి చెందాయి.