Home » Pallonji Mistry
వ్యాపార రంగంలో మిస్త్రీ చేసిన సేవలకుగాను 2016లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు అందించింది. పల్లోంజికి నలుగురు సంతానం. సైరస్ మిస్త్రీ, షాపూర్ మిస్త్రీ అనే కొడుకులు, లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Forbes India 100 Richest Indians : గత కొన్ని నెలలుగా భారత కుబేరుల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ ఇండియా 100 రిచెస్ట్ ఇండియన్లలో టాప్ 10 ర్యాంకులో నిలిచిన ముఖేష్ అంబానీ 63.5 బిలియన్ డాలర్లతో తన సంపదను మరింత పెంచుకున్నారు. 13వ �