Home » Palnadu districts
ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది..సీఎం జగన్ హత్యలు చేయమని తమ నేతలను ప్రోత్సహిస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ఆరోపించారు.పల్నాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జల్లయ్య కుటుంబాన్ని పరామర్శ�