PALU

    ఇండోనేషియాలో భూకంపం, సునామీ వార్నింగ్

    April 12, 2019 / 12:53 PM IST

    ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం 7.0తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(USGS) తెలిపింది.

10TV Telugu News