PAMBARU DAM

    సెల్ఫీకి ఫోజులిస్తూ…డ్యాంలో పడి నలుగురు మృతి

    October 8, 2019 / 09:52 AM IST

    సెల్ఫీ మరణాలు రొజురోజుకి పెరిగిపోతున్నాయి. సెల్ఫీ సరదా అనేకమంది ప్రాణాలు బలితీసుకుంటోంది. సెల్ఫీ మోజులో పడి నిత్యం పలువురు ఏదో ఒక చోట ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కన్నా భారతదేశంలోనే సెల్ఫీ మరణాలు అత్యధికంగా నమోదవుత�

10TV Telugu News