Home » PAN-Aadhaar Linking
ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31, 2021 నుంచి జూన్ 30, 2021 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అసలే ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం.. ట్యాక్స్ చెల్లింపు గడువు కూడా ముగుస్తోంది. మార్చి 31 లాస్ట్ డేట్.. ప్రస్తుతం ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్ను చెల్లింపుల సమయం.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ముందుగా ఆధార్ నెంబరును జత చేయాల్సి ఉంటుంది.
డెడ్ లైన్ సమీపిస్తోంది. కొన్ని గంటల్లో గడువు పూర్తవుతుంది. డిసెంబర్ 31 ముగుస్తుంది. ఆ తర్వాత న్యూఇయర్ 2020 లోకి అడుగుపెడతాం. పాన్ తో ఆధార్ లింకింగ్ కు గడువు
ఆధార్ తో లింక్ చేసుకోని పాన్ కార్డు యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రిలీఫ్ ఇచ్చింది. పాన్-ఆధార్ లింక్ గడువుని కేంద్రం పొడిగించింది. మరో 3 నెలలు