Panacea Biotech

    Adar Poonawalla: సొంత వాటాలు అమ్మేసుకున్న ఆదార్ పూనావాలా

    May 18, 2021 / 09:59 PM IST

    పనాసియా బయోటెక్‌లో తన వాటా మొత్తాన్ని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా అమ్మేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల ప్రొడక్షన్‌కు సంబంధించి పనాసియా బయోటెక్​ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

10TV Telugu News