Home » Panasaguda
కరోనా మహమ్మారి వేళ చాలా ఊర్లలో కనిపించిన సందేశం ఇది. 'మా ఊరికి ఎవరూ రావొద్దు..' అంటూ ఊర్లకు ఊర్లు బోర్డులు పెట్టేసుకున్నాయి.