Home » panchayat Employee
నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఎన్ జీవోస్ క్రీడల్లో విషాదం నెలకొంది. కబడ్డీ ఆడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి సురేష్ మృతి చెందాడు.