Pandikona forest area

    Kurnool : కర్నూలు జిల్లా అడవుల్లో క్షుద్రపూజల కలకలం

    October 5, 2021 / 01:59 PM IST

    కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. పత్తికొండ మండలం పందికోన అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.

10TV Telugu News