Home » panjab cm
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్ లో బాంబు పేలుడు ఘటన జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.