Home » panjab cm Bhagwant Mann
కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గ�
పంజాబ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నాటినుండి భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి తన�