Home » panjab elections
కమల్ హాసన్ నిన్న స్వయంగా వెళ్లి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఆ తర్వాత కాసేపు కేజ్రీవాల్ తో ముచ్చటించారు. ఆ తర్వాత దీని గురించి...........
రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ కొత్త పార్టీ పెట్టారు.. వచ్చే ఏడాది పంజాబ్లో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా అన్ని చోట్ల బీజేపీ విజయం సాదించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.