Home » paper leak case
ఇప్పటికే ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాల లీక్ అంశంలో రవికిషోర్ను సిట్ విచారిస్తోంది. ఇక తాజాగా అరెస్ట్ చేసిన రమేష్ను సిట్ అధికారులు రిమాండుకు తరలించారు.
పేపర్ లీకేజీ తో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. అనంతరం ఈ కేసును సిట్కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పి
విద్యార్థి హరీశ్ ని అధికారులు ఇప్పటికే డిబార్ చేశారు. పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని హరీశ్ తండ్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచింది.
బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదని, అక్రమ అరెస్ట్ విషయంలో ఖండించిన ప్రతి కార్యకర్తకు పేరుపేరున ధన్యవాదాలు తెలపమని చెప్పారని బండి సంజయ్ సతీమణి అపర్ణ తెలిపారు.
మొదటిసారి కస్టడీలో ప్రవీణ్ నోరు మెదపడం లేదు.
ఏ1-ప్రవీణ్, ఏ2-రాజశేఖర్, ఏ4-డాక్య, ఏ5-కేతావత్ రాజేశ్వర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది. కోర్టు అనుమతి మేరకు నలుగురు నిందితులను ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి. పేపర్ లీక్ కేసుపై టీఎస్పీఎస్సీకి సిట్ నివేదిక ఇచ్చింది. పేపర్ లీక్లో కీలక సూత్రదారి రాజశేఖరే అని సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్పై రాజశేఖర్ వచ్చారని �
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ బెయిల్ రద్దు అయింది. నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆయనను చిత్తూరు కోర్టు ఆదేశించింది. పదవ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజీ కేసులో పోలీసులు