Home » PARAKRAM DIWAS
అండమాన్ దీవుల్లోని కొన్ని దీవులకు ఈ రోజు పేర్లు పెట్టబోతున్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లోని 21 దీవులకు 21 మంది ‘పరమవీర చక్ర’ అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
Modi to visit Kolkata జనవరి-23(శనివారం)నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ కి మోడీ వెళ్లనున్నారు. ఈ ఏడాది నుంచి నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్గా జరపాలని నిర్ణయిస్తూ రెండు రోజుల క్రితం కేం�
Netajis birth anniversary:ఈ ఏడాది నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి-23)ని పరాక్రమ్ దివస్గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 23న నేతాజీ 125వ జయంతిని ప్రభుత్వం ఘనంగ�