Home » Parchur constituency
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ, ఓట్ల అక్రమాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు.