parisha elections

    ఓటర్ల ఆవేదన : వెయ్యి రూపాయలిచ్చి ఒట్టు వేయించుకుంటున్నారు

    May 6, 2019 / 06:55 AM IST

    పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ వ్యవహారం కలకలం రేపింది. జడ్పీటీఎసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో… ఓ పార్టీకి చెందిన  అభ్యర్థులు.. ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువె

10TV Telugu News