Home » Parishad election
ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా సాగింది. రాష్ట్ర ప్రజలంతా వైసీపీకి పట్టం కట్టారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు తమదేనని స్పష్టం చేశారు.