-
Home » parking
parking
Durgam Cheruvu Cable Bridge : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు పార్కింగ్ చేస్తే రూ. 2 వేలు జరిమానా
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు. ఇటీవల అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని ఉల్లంఘించి చాలా మంది సందర్శకులు తమ వాహనాలను వంతెనపై నిలుపుతున్నారు. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కూడా వాహనా
Ghaziabad: ఢిల్లీలో కిరాతకం.. పార్కింగ్ విషయంలో గొడవ.. బండరాయితో తలపగలకొట్టి, నడి రోడ్డులోనే దారుణ హత్య
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి పేరు వరుణ్ (35) అని, అతడి తండ్రి డైరీ వ్యాపారం చేస్తాడని పేర్కొన్నాడు. ఇకపోతే.. మంగళవారం రాత్రం ఒక షాప్ వద్ద వరుణ్ తన కారును పార్క్ చేశాడు. అయితే పక్కనే ఉన్న కార్ డోర్లు తెరుచుకోలేనంత �
Hyderabad T20 Match: 4 వేల కార్లు, 5 వేల బైకుల పార్కింగుకు స్థలం కేటాయింపు.. ట్రాఫిక్ ఆంక్షలు
ఉప్పల్ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగు ఏర్పాట్లు చేశ
Jharkhand : తండ్రికి కరోనా పాజిటివ్, రక్షించాలంటూ కూతురు వేడుకోలు..పట్టించుకోని డాక్టర్లు..చివరకు
తండ్రికి కరోనా పాజిటివ్. పరిస్థితి విషమంగా ఉంది. కాస్త చూడండి సార్ అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగిందా పేషెంట్ కూతురు. తన తండ్రిని కాపాడండంటూ కనిపించిన వైద్యుడినల్లా ప్రాధేయపడింది. కానీ..
MLC Vanidevi car accident : ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు యాక్సిడెంట్
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు యాక్సిడెంట్ జరిగింది. అసెంబ్లీలో ఆమె కారుకు ప్రమాదానికి గురైంది.
కార్లు ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేస్తే..పర్సు ఖాళీ
Bengaluru gets new parking policy : కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారా ? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే. డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంటి ముందు రోడ్డుపై కారును నిలపాలన్నా…కుదరదు. పార్కింగ్ పాలసీ…అమల్లోకి వస్తే..మాత్రం రూల్స్ తు.చ. తప్పకుండ
200 మంది కరోనా రోగులకు అంత్యక్రియలు చేశాడు..వైరస్ తో చనిపోయాడు..ఆర్నెళ్లు ఇంటికి దూరంగా
delhi ambulance driver : తనకు విధులే ముఖ్యమని భావించాడు. ఆర్నెళ్లు ఇంటికి దూరంగా ఉన్నాడు. కరోనా రోగులు చనిపోతే..దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించేవాడు. చాలా మంది రోగుల కుటుంబసభ్యులు రాకపోతే..అతనే అంత్యక్రియలు నిర్వహించేవాడు. ఇంత మేలు చేసిన ఆ డ్రైవర్ ను వైరస
సుప్రీంకోర్టు కీలక తీర్పు : పార్కింగ్ లో చోరీ జరిగితే నిర్వాహకుడిదే బాధ్యత
పార్కింగ్ ప్లేస్ లో వాహనం చోరీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్కింగ్ సమయంలో వాహనం చోరీ జరిగితే నిర్వాహకుడిదే బాధ్యత అని కోర్టు తీర్పు ఇచ్చింది. వాహనాల పార్కింగ్ కు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు చోరీ జరిగితే దాన్న
రైల్వేస్టేషన్ లో కొత్త రూల్ : 5 నిమిషాలు దాటితే వెయ్యి రూపాయలు ఫైన్
రైల్వే స్టేషన్లలో కార్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్ లో కాకుండా ఎక్కడపడితే అక్కడ కార్లు పార్క్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర