Home » Parking Charges
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కొండపైకి వాహనాలను అనుమతించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. పార్కింగ్ చార్జీల మోత మోగించింది. కొండపైకి అనుమతించిన వాహనాలకు పార్కింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అధిక పార్కింగ్ ఫీజు వసూలుపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పందించారు. అధిక చార్జీలు వసూలు చేయడం లేదన్నారాయన. నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్న
మెట్రో ద్వారా ప్రయాణికులకు మెరుగైన, సుఖవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తున్నప్పటికీ పార్కింగ్ రేట్లు మాత్రం వాహనదారులకు షాకిస్తున్నాయి. ఉదాహరణకు మెట్రో ప్రారంభమైన తొలినాళ్లలో బేగంపేట్ స్టేషన్లో వాహనాలకు పార్కింగ్ ఫీజును వసూలు చేయలేదు. ఏడాద�