-
Home » parking fee of Rs.500 charged
parking fee of Rs.500 charged
Parking Fee : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అడ్డగోలు దోపిడీ..అరగంటకు పార్కింగ్ ఫీజు రూ.500 వసూలు
November 10, 2021 / 07:39 PM IST
ఓ వ్యక్తి తన కారును రైల్వే స్టేషన్ లో కేవలం అర గంట పార్క్ చేసినందుకు ఏకంగా 500 ఫీజ్ వసూలు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది.