Home » Parle-G
సెంటిమెంట్ గా రావడంతో..ప్రజలు నమ్మారు. ఇది నిజమా ? పుకారా ? అని ఆలోచించకుండా...దుకాణాల వైపుకు పరుగులు తీశారు. సీతామర్హి జిల్లాలో పార్లేజీ బిసెట్ల నిల్వలు అయిపోయాయి.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 21 రోజుల లాక్డౌన్ ప్రకటించారు. దీంతో రోజువారి పనులతో కడుపునింపుకునే కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. అలాంటి వారికోసం సెలబ్రెటీలు, ప్రముఖ సంస్ధలు విరాళాలు ఇచ్చి వారి కడుపు నింపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బిస�