Home » parliament coronavirus
కరోనా వైరస్ మహమ్మారి సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను కూడా వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కోవిడ్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలకు కరోనా ట
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. రేపటి(సెప్టెంబర్ 14,2020) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల