parliament coronavirus

    మరో ఇద్దరు వైసీపీ ఎంపీలకు కరోనా, లక్షణాలు లేకుండానే ఒకరికి పాజిటివ్

    September 14, 2020 / 10:55 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను కూడా వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కోవిడ్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలకు కరోనా ట

    పార్లమెంటులో కరోనా కలకలం, ఐదుగురు ఎంపీలకు పాజిటివ్

    September 13, 2020 / 03:18 PM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. రేపటి(సెప్టెంబర్ 14,2020) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల

10TV Telugu News