Home » parliament of india
తెలంగాణలో ప్రతి ఏటా అప్పుల భారం పెరిగిపోతోంది. ఈ విషయాన్ని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. కేంద్రం చెప్పిన గణాంకాలం ప్రకారం తెలంగాణకు రూ.2.67 లక్షల కోట్ల అప్పు ఉంది.
రాజ్యసభ చైర్మన్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇచ్చారు. రూల్ 187 కింద ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేశారు.,.తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు...
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది.