Home » Parliament Session 2022
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
రాజ్యసభలో ఏపీ విభజనపై ప్రధాని మోదీ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నా
మొదటి విడత సమావేశాల్లో లోక్ సభ ఛాంబర్ (282), లోక్ సభ గ్యాలరిలు(148), రాజ్య సభ ఛాంబర్(60), రాజ్య సభ గ్యాలరిల్లో(51) సామాజిక దూరం పాటిస్తూ ఎంపీలు కూర్చొనున్నారు. పార్లమెంట్ లో...