Home » Parliament Updates
"రాహుల్ గాంధీని పప్పుగా చిత్రీకరించాలని మీరు ప్రయత్నాలు జరిపారు. అయితే, రాహుల్ గాంధీనే మిమ్మల్ని పప్పును చేశారు. ఇంతకు ముందు రాష్ట్రపతి కులం, మతం గురించి మనం ఎటువంటి వ్యాఖ్యలూ వినేవాళ్లం కాదు. మొట్టమొదటిసారి దేశ వ్యాప్తంగా ఇటువంటి వ్యాఖ్యల�
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తన ప్రసంగంతో మనలో స్ఫూర్తిని నింపారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ఇవాళ లోక్ సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ద్వారా ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందన
పార్లమెంటులో ఇవాళ కూడా గందరగోళం నెలకొంది. అదానీ గ్రూప్ వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చకు విపక్ష పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పే తీర్మానంపై ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష న�
'అదానీ' వ్యవహారంపై పార్లమెంట్ వరుసగా మూడోరోజు స్తంభించింది. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదికపై ఉభయ సభల్లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్