Home » Parliament
పార్లమెంట్ కట్టడం అద్భుతాల దర్పణం.!
కాయిన్పై రూపీ సింబల్తో పాటు 75గా డినామినేషన్ వాల్యూ ఉండనుంది. కాయిన్ ఎగువ అంచుపై సంసద్ సంకుల్ అని దేవనగరి స్క్రిప్ట్లో, దిగువ అంచున పార్లమెంట్ కాంప్లెక్స్ ఉండనుంది.
స్వతంత్ర ఎంపీ అయిన అమ్రేష్ కుమార్ సింగ్.. పార్లమెంటులో తన గొంతు వినిపించడానికి అనేకసార్లు చాలా ప్రయత్నించారు. కానీ తనకు అవకాశం దొరకడం లేదు. తాజాగా సోమవారం కూడా మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అవకాశం ఇవ్వలేదు.
దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను
లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. సీపీపీ కార్యాలయంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వపై లోక్ సభలో జలశక్తి శాఖ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చింది. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని కేంద్రం తేల్చి చెప్పింది.
కొద్ది రోజుల క్రితం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగిస్తూ.. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు. తాను మాట్లాడేటపుడు తనకు అనేక�
పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్, ఆప్ ఎంపీల ఆందోళన
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఈ దీక్షకు బీఆర్ఎస్ ఎంపీలు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల
పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రసంగించిన మోదీ, విపక్షాలపై విమర్శలు చేయడం మినహా.. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. అదానీ గ్రూప్ ఫ్రాడ్ కేసు సహా దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటిని మోదీ తన ప్రసం�