Home » Parliament
ఆరు నెలల క్రితం రాహుల్ కన్ను గీటిన దృశ్యం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ లో రాహుల్ కన్నుగీటి వార్తల్లో నిలిచారు. పార్లమెంటులోని లోక్ సభలో రాఫెల్ వివాదంపై డిబేట్ జరుగుతున్న సమయంలో రాహుల్ పార్టీ నేత జోతిరాధి�
లోక్ సభలో టిడీపి సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. ఏపీ ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ సభకు తీవ్ర అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు చేపట్టారు. లోకసభ నుంచి టిడిపి సభ్యులను 4 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిం�
ఢిల్లీ : సోషల్ మీడియా రూమర్స్ ఇక చెల్లవ్.. ఐటీ చట్టంలో భారీ మార్పులు అతిక్రమిస్తే రూ.15 కోట్ల జరిమానా ఫేస్బుక్..వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో పుకార్లు పుంఖాను పుంఖాలుగా చక్కర్లు కొడుతున్నాయి. ఎవరి తోచినట్లుగా వారు నిజమేదో తెలుసుకోకుండా సోషల్
ఢిల్లీ : 2019ని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవాలి. 2018లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా రైతు సంక్షేమంపై దృష్టి పెట్టాయి. త