Home » Parliament
దశాబ్దాలపాటు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న గుజరాత్లో గత 30ఏళ్లుగా ఒక్క ముస్లీం కూడా లోక్ సభకు వెళ్లలేదు.
నిజామాబాద్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించే ప్రత్యామ్నాయాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఇందుకోసం Bell M -3 యాంత్రాలను పరిశీలించింది. ఇందులో ఒకేసారి 383 మంది అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నిజామాబాద్ లోక్సభ పరిధ�
బ్యాంకుల వద్ద అప్పులు (లోన్స్) తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వవద్దు అంటు బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ ఎన్నికల సంఘాన్ని కోరింది.
జహీరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో టీఆర్ఎస్ జహీరాబాద్ లో పార్లమెంట్ నిజయోజక వర్గ సన్నాహక సదస్సుని నిర్వహించింది. ఈ సదస్సులోపాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు..కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది.
తెలంగాణలో 16 ఎంపీలను గెలిపించాల్సిన ఎమ్మెల్యేలపైనే ఉందని ముఖ్యమంత్రి కేసిఆర్ వారికి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలతో మాట్లాడిన కేసిఆర్.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్కు పెద్దగా బలం లేదని, అయినా కూడా అలసత్వం వ�
పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. సుమారు 3 కోట్లకు చేరువలో ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. గత డిసెంబర్ 25 నుంచి ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణలో ఇ
లోక్సభలో బీజేపీ చేసిన పనులన్నింటినీ చర్చిస్తూ మాట్లాడిన పీఎం మోడీ.. టీడీపీ బీజేపీ వదిలేయడం టెన్షన్ను తగ్గించిందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం తాము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. జీఎస్టీ బిల్లును అమలులోకి తీ�
బీజేపీ పార్టీలో కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు, బీజేపీ ఐరన్ మ్యాన్ అంటే టక్కున గుర్తుచ్చే వ్యక్తి. ఎల్ కే అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ). పార్లమెంటులో స్ట్రాంగ్ స్పీకర్ ఎవరైనా ఉన్నారంటే వారిలో అద్వానీ ముందు వరుసలో ఉంటారు.
ఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షాన్ని కార్నర్ చేశారు. బడ్జెట్