Home » Parliament
పార్లమెంట్ లో ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు..! ఎంపీలు మాత్రమే కాదు పార్లమెంట్ స్పీకర్ కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. ఎంపీలు హెల్మెట్లు పెట్టుకున్నారు అంటే ఏదో విషయంపై నిరసన వ్యక్తం చేయటానికి అని అనుకోవచ్చు. కానీ సభాపతి కూడా హెల్మెట్ ప�
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 70 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్ 26) భారత
రాజ్యసభలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీవాసులకు నాణ్యమైన నీటిని అందించే విషయంలో రభస చోటుచేసుకుంది. బీజేపీ, ఆప్ నేతల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల సభ్యులను ఎంతగా వారించిన విన
పార్లమెంటులో ఆందోళనలు, నిరసనలతో గురువారం (నవంబర్ 21)న ఉభయ సభలు దద్దరిల్లాయి. ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ (PSU) అంశాలపై లోక్ సభ, రాజ్యసభలో విపక్షాల మధ్య పరస్పరం మాటల తూటలు పేలాయి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధ
పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతంగా ఉంది. చర్చల సమయంలో సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. వెల్లోకి దూసుకెళ్లనప్పటికీ..
దేశ రాజధానిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జేఎన్యూ విద్యార్థులు చేపట్టిన లాంగ్ మార్చ్ను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. వీరు పార్లమెంట్కు వెళ్లకుండా మొదట ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి..దూసుకొచ్చారు. వీరిని ని�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యుల ప్రయత్నించారు. పలు అంశాలపై చర్చకు విపక్�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 17వ లోక్సభ ఏర్పాటైన తర్వాత.. రెండో సెషన్ కావడంతో కేంద్రం తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. కేంద్రాన�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది..రాఫెల్, అయోధ్య తీర్పులిచ్చిన జోష్తో బిజెపి యమా ఉత్సాహంగా సెషన్స్కి సిధ్దమవగా..నిరుద్యోగం, దేశ ఆర్ధిక స్థితిపై కౌంటర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అస్త్రాలు సిద్దం చేసుకుంది.. ఈ పరిణామాల మ�
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, నవంబర్, 18వ తేదీ సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు స్పీకర్ ఓం బిర్లా. నవంబర్, 17వ తే�